Author: Newsnarada

వ్యాక్సిన్లు ఆటిజానికి కారణమవుతాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల సంఖ్యను తగ్గించేలా కొత్త మార్పులను ప్రకటించారు. అదే సమయంలో వ్యాక్సిన్లు ఆటిజానికి కారణమవుతాయనే భావనను ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే వైద్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు ఈ వాదనను స్పష్టంగా ఖండిస్తున్నాయి.…

ట్రంప్‌ను ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి రహస్యంగా దించేశారు.. ఎందుకంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టర్కీలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి రహస్యంగా దించేసి మరో విమానంలో తరలించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన…

మధ్యప్రదేశ్‌లో అటవీ సిబ్బందికి తుపాకీ వాడే విషయంలో చట్టపరమైన రక్షణ

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ సిబ్బందికి విధి నిర్వహణలో తుపాకీ ఉపయోగించినప్పుడు చట్టపరమైన రక్షణ కల్పించింది. ఈ నిర్ణయం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు జోక్యంతో దీనికి పరిష్కారం లభించింది. అసలు సమస్య ఏమిటి? అటవీ అధికారులు అక్రమ…

‘వందే మాతరం’ పై కేరళలో రాజకీయ రగడ..

కేరళలో ‘వందే మాతరం’ పూర్తి రూపంలో పాడాలా? వద్దా? అనే అంశం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందే మాతరం’ను పూర్తిగా ఆలపించాలని…

పాన్‌మసాలా ప్యాకింగ్‌పై FSSAI కీలక నిర్ణయం

పాన్‌మసాలా ప్యాకెట్లలో ప్లాస్టిక్ వినియోగానికి ఇక చెక్ పెట్టింది భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI). కొత్త నిబంధనల ప్రకారం పాన్‌మసాలాను ప్యాక్ చేసేందుకు ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్‌తో కూడిన లామినేటెడ్ మెటీరియల్‌ ఉపయోగించకూడదు. ఇక ఏ ప్యాకింగ్ వాడొచ్చు?…

ప్రపంచ బ్యాంక్‌ నుంచి భారత్‌దే అత్యధిక రుణం.. కానీ అసలు విషయం ఇదే!

ప్రపంచ బ్యాంక్‌ నుంచి అత్యధికంగా రుణం తీసుకున్న దేశం భారత్‌ అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీనిని చూసి భారత్‌ ఆర్థికంగా ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయిందని అర్థం చేసుకోవడం తప్పు అని విశ్లేషణ చెబుతోంది. మార్చి 2026 నాటికి భారత్‌కు…

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే డీలిమిటేషన్ వద్దు: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ తీర్మానం

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ బుధవారం అసెంబ్లీలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రం ఆయన సమర్థించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల పరిధిలోనే…

గౌతమ్ అదానీపై కేసు కొట్టివేత.. న్యాయ శాఖ తీరుపై జడ్జి కీలక వ్యాఖ్యలు

భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసును అమెరికా కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై న్యాయమూర్తి నికోలస్ గరాఫిస్ తీవ్ర ఆందోళన వ్యక్తం…

రూ.271 కోట్ల పెంట్‌హౌస్ కొన్న మానవ్ సర్దానా.. ఎవరీ వ్యాపారవేత్త?

వ్యాపారవేత్త మానవ్ సర్దానా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ‘ది డహ్లియాస్’ ప్రాజెక్ట్‌లో ఆయన ఏకంగా రూ.271 కోట్ల విలువైన పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఈ డీల్‌తో ఒకే రెసిడెన్షియల్ యూనిట్‌కు జరిగిన అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఇది…

సుప్రియా సూలే కుమార్తె రిసెప్షన్‌లో మోదీ, షా, గాంధీ కుటుంబం

ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. పవార్ కుటుంబానికి చెందిన 6, జన్‌పథ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ రాజకీయాల్లోని పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. ప్రధాని…