రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

#Amaravati, #Amaravati Development, #Amaravati Projects, #Andhra Pradesh, #AP Government, #Chandrababu Naidu, #CM Chandrababu, #Review Meeting