Tag: Chandrababu Naidu

కడప ఉక్కు కర్మాగారం క్రెడిట్ ఎవరికి? చంద్రబాబు–జగన్ మధ్య రాజకీయ పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జేఎస్‌డబ్ల్యూ (JSW) కడప సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో, ఈ ప్రాజెక్టు విజయానికి క్రెడిట్ ఎవరికీ దక్కాలి? అనే అంశంపై అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మధ్య రాజకీయ వాదోపవాదాలు మళ్లీ…

అమరావతి వర్సెస్ “మావిగన్”

2029 ఎన్నికల ప్రధాన అజెండాగా రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వివాదం మరోసారి రాజకీయాల్లో వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి 2029 అసెంబ్లీ ఎన్నికలు “అమరావతి వర్సెస్…

అమరావతిపై సీఎం చంద్రబాబు మరోసారి ఫోకస్.. అధికారులతో కీలక సమీక్ష

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.