యుద్ధ గాయాలు ఇంకా మానలేదు… ఖమేనీ అంతిమయాత్రలో వెల్లువెత్తిన ప్రజలు
ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ అంతిమయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాజధాని టెహ్రాన్ వీధులు శోకసంద్రంగా మారగా, ఇటీవల జరిగిన యుద్ధం ప్రజల మనసుల్లో మిగిల్చిన గాయాలు మాత్రం ఇంకా తాజాగా కనిపించాయి. యూకేలో నివసిస్తున్న…
