Author: Newsnarada

దివ్య భారతి మరణవార్త విన్న క్షణమే..

షూటింగ్ వదిలి వెళ్లిపోయిన సునీల్ శెట్టి.. మధు చెప్పిన హృదయాన్ని తాకే జ్ఞాపకం నటి మధు తాజాగా ఓ భావోద్వేగ జ్ఞాపకాన్ని పంచుకున్నారు. హమ్ హైన్ బేమిసాల్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, అప్పటి అగ్రనటి దివ్య భారతి ఆకస్మిక మరణవార్త…

న్యాయ వ్యవస్థలో Ai వినియోగంపై సమగ్ర అధ్యయనం

ఏఐ సృష్టించిన నకిలీ తీర్పులను ఆధారంగా తీసుకున్న NCLT తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన లేనిపోని (Hallucinated) కోర్టు తీర్పులను ఆధారంగా తీసుకుని ఇచ్చిన జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్ (NCLT) తీర్పును సుప్రీంకోర్టు రద్దు…

సమంత వన్ ఉమెన్ షో… ‘మా ఇంటి బంగారం’

‘మా ఇంటి బంగారం’ కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలను కూడా మోసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం. సమంత తన నటనతో సినిమాను మొదటి నుంచి చివరి వరకు భుజాలపై మోసింది. స్వర్ణ పాత్రలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా…

వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి..బాత్రూమ్‌లో బంధించి..

బెంగళూరులో డేకేర్‌లో పసికందులపై అమానుష వేధింపులు..తల్లిదండ్రులను కలిచివేసిన ఘటన బెంగళూరులోని క్యాప్‌జెమినీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఓ డేకేర్ కేంద్రంలో 2–3 ఏళ్ల చిన్నారులను అత్యంత దారుణంగా వేధించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పిల్లలను వాషింగ్…

UP రాజకీయాలను కుదిపేస్తున్న అయోధ్య

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతోంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు చేయడానికి బలమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. రామమందిరం బీజేపీకి బలంగా నిలిచిన అంశమే ఇప్పుడు విరాళాల దుర్వినియోగ ఆరోపణల…

మహాత్మా గాంధీ పేరు ఉండాల్సిందే

తమిళనాడు ముఖ్యమంత్రి Vijay కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా, ఈ పథకానికి మళ్లీ మహాత్మా గాంధీ పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయన…

పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యాలు… సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు

జై జగన్నాధ్ 🙏 పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో…

30 రోజులు వరుసగా జైలులో ఉంటే పదవి పోతుందా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పరిశీలన చేస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ (JPC) తన నివేదికను జూలై 17న ఆమోదించే అవకాశం ఉంది. ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదన ఏమిటంటే… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన…

వాట్సాప్ కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం Pause

ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసే కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌ను మోసగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని భావించి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు…