Category: భారత్

ఆ ఉగ్రవాది హఫీజ్ సయీద్ బంధువే

రామాలయం, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంపై నిఘా వేసిన వ్యక్తి.. హఫీజ్ సయీద్ బంధువేనని వెల్లడి భారత భద్రతా సంస్థలు పెద్ద ఉగ్రవాద కుట్రను బయటపెట్టాయి. అయోధ్యలోని రామ మందిరం, నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వంటి కీలక ప్రదేశాలపై రహస్యంగా నిఘా…

టెలిగ్రామ్‌లో పైరసీ కంటెంట్‌పై కేంద్రం మరోసారి కఠిన హెచ్చరిక

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ రక్షణ ఉన్న వీడియోలను అక్రమంగా (పైరసీ రూపంలో) ప్రసారం చేస్తున్న టెలిగ్రామ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) టెలిగ్రామ్‌కు తాజా నోటీసు జారీ చేసి,…

రామాలయ వివాదం తర్వాత బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయాలు

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆలయ ఆదాయం, విరాళాలు, ఖర్చుల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రధాన…

పనికిరాకుండాపోతున్న 5 ట్రిలియన్ డాలర్ల బంగారు సంపద

కొత్త రూపంలో గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్..! భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు. అది కుటుంబ సంపద, భద్రతకు చిహ్నం, తరతరాలుగా సంక్రమించే ఆస్తి. కానీ ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇదే బంగారం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారింది.…

న్యాయ వ్యవస్థలో Ai వినియోగంపై సమగ్ర అధ్యయనం

ఏఐ సృష్టించిన నకిలీ తీర్పులను ఆధారంగా తీసుకున్న NCLT తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది కృత్రిమ మేధస్సు (AI) సృష్టించిన లేనిపోని (Hallucinated) కోర్టు తీర్పులను ఆధారంగా తీసుకుని ఇచ్చిన జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్ (NCLT) తీర్పును సుప్రీంకోర్టు రద్దు…

వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి..బాత్రూమ్‌లో బంధించి..

బెంగళూరులో డేకేర్‌లో పసికందులపై అమానుష వేధింపులు..తల్లిదండ్రులను కలిచివేసిన ఘటన బెంగళూరులోని క్యాప్‌జెమినీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఓ డేకేర్ కేంద్రంలో 2–3 ఏళ్ల చిన్నారులను అత్యంత దారుణంగా వేధించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పిల్లలను వాషింగ్…

మహాత్మా గాంధీ పేరు ఉండాల్సిందే

తమిళనాడు ముఖ్యమంత్రి Vijay కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా, ఈ పథకానికి మళ్లీ మహాత్మా గాంధీ పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయన…

30 రోజులు వరుసగా జైలులో ఉంటే పదవి పోతుందా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పరిశీలన చేస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ (JPC) తన నివేదికను జూలై 17న ఆమోదించే అవకాశం ఉంది. ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదన ఏమిటంటే… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన…

వాట్సాప్ కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం Pause

ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసే కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌ను మోసగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని భావించి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు…

అమ్మ చేతిలో ఇంకా బ్యాట్ ఉంది… కానీ ఆడుకోవాల్సిన బిడ్డ మాత్రం తిరిగి రాలేదు.

ఒక చెట్టు కూలింది… కానీ ఒక కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. ముంబైలోని చెంబూర్‌లో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భారీ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోవడంతో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.…