Category: భారత్

వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి..బాత్రూమ్‌లో బంధించి..

బెంగళూరులో డేకేర్‌లో పసికందులపై అమానుష వేధింపులు..తల్లిదండ్రులను కలిచివేసిన ఘటన బెంగళూరులోని క్యాప్‌జెమినీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఓ డేకేర్ కేంద్రంలో 2–3 ఏళ్ల చిన్నారులను అత్యంత దారుణంగా వేధించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పిల్లలను వాషింగ్…

మహాత్మా గాంధీ పేరు ఉండాల్సిందే

తమిళనాడు ముఖ్యమంత్రి Vijay కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా, ఈ పథకానికి మళ్లీ మహాత్మా గాంధీ పేరు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆయన…

30 రోజులు వరుసగా జైలులో ఉంటే పదవి పోతుందా?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పరిశీలన చేస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ (JPC) తన నివేదికను జూలై 17న ఆమోదించే అవకాశం ఉంది. ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదన ఏమిటంటే… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి తీవ్రమైన…

వాట్సాప్ కొత్త ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్రం Pause

ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసే కొత్త ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌ను మోసగాళ్లు నకిలీ పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉందని భావించి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెటాకు…

అమ్మ చేతిలో ఇంకా బ్యాట్ ఉంది… కానీ ఆడుకోవాల్సిన బిడ్డ మాత్రం తిరిగి రాలేదు.

ఒక చెట్టు కూలింది… కానీ ఒక కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. ముంబైలోని చెంబూర్‌లో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భారీ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోవడంతో 11 ఏళ్ల విహాన్ శ్రీవాస్తవ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.…

July1 విడుదల

జూలై 1 నుంచి సామాన్యుల జీవితంపై ప్రభావం చూపే ముఖ్యమైన మార్పులు ఇవే: 1 ఆదాయపు పన్ను (ITR)ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. గడువు దాటితే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు…

భారత్‌లో రెట్టింపైన యాంటీబయాటిక్స్ వాడకం

2000 నుండి 2015 మధ్య భారత్‌లో యాంటీబయాటిక్ వాడకం రెండింతలకు పైగా పెరిగింది. అంటే గతంలో 320 కోట్ల డోసుల వాడకం నుండి ఇప్పుడు 650 కోట్ల డోసులకు చేరింది. ప్రపంచవ్యాపగా వాడే యాంటీబయాటిక్స్‌లో సగం మాత్రమే సరైన కారణాలతో వాడుతున్నారు.…

తగ్గిన గ్యాస్ ధర.. హోటల్స్ కు గుడ్ న్యూస్

వాణిజ్య LPG సిలిండర్ ధర భారీగా తగ్గింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలకు కొంత ఊరట లభించనుంది. ఢిల్లీలో ఒక…

దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులకు ఊపు.. కేంద్రం కీలక నిర్ణయాల దిశగా

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, డిజిటల్ సేవలకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రాలతో సమన్వయం పెంచుతూ అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి.