‘వందే మాతరం’పై శర్మిలా ఠాగూర్ వ్యాఖ్యలు.. కంగనా రనౌత్ ఘాటు స్పందన
‘వందే మాతరం’ పాటలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ప్రముఖ నటి శర్మిలా ఠాగూర్ అభిప్రాయపడ్డారు. పాటలోని తరువాతి చరణాల్లో దుర్గ, కాళి వంటి హిందూ దేవతల ప్రస్తావన ఉండటంతో, ఒకే దేవుడిని నమ్మే ఇతర…
