భారత్ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి రంగంలోకి దిగిన రాకెట్ శాస్త్రవేత్త, టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ డైరెక్టర్
భారత్లో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత పెంచి ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను విద్యారంగానికి మాత్రమే పరిమితం చేయకుండా, అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, సైబర్ భద్రత, పరిపాలన రంగాల్లో…
