సుప్రీంకోర్టు తీర్పు తర్వాత… ఫుట్పాత్లను తిరిగి ప్రజలకు ఎవరు అందిస్తారు?
భారత్లో నిజంగా నడిచే హక్కు సురక్షితంగా ఉందా? అనే ప్రశ్నకు ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రాత్మక సమాధానం ఇచ్చింది. రహదారులపై సురక్షితమైన ఫుట్పాత్లపై నడవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు అమలులోకి రావాలంటే ఫుట్పాత్లను…
