రామాలయ వివాదం తర్వాత బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయాలు
అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆలయ ఆదాయం, విరాళాలు, ఖర్చుల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రధాన…
