పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో 22 మెట్లు ఎందుకు ఉన్నాయి?
శ్రీ జగన్నాథ ఆలయ గర్భగృహానికి చేరుకోవాలంటే భక్తులు ముందుగా 22 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. ఈ మెట్లు కేవలం ఆలయ నిర్మాణంలో భాగమే కాకుండా, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీకగా కూడా భావించబడుతున్నాయి. ఈ మెట్ల సంఖ్య 22గానే ఎందుకు…
